మిజోరాం, ఛత్తీస్ గడ్ లో ప్రారంభమైన పోలింగ్...

Published : Nov 07, 2023, 07:13 AM IST
మిజోరాం, ఛత్తీస్ గడ్ లో ప్రారంభమైన పోలింగ్...

సారాంశం

మిజోరాం, ఛత్తీస్ గడ్ లలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు వరకు పోలింగ్ జరగనుంది. 

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటగా మిజోరాం, ఛత్తీస్ గడ్ లలో మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఛత్తీస్ గడ్ లో తొలి విడతలో 20 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిజోరాంలో ఒకే విడతలో 40 స్థానాలకు పోలింగ్ జరగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు వరకు పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం