కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా నక్సలైట్ల ఆగడాలు పెరుగుతున్నాయి.. ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని మోదీ..

కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలోకి వచ్చినా ఉగ్రవాదులు, నక్సలైట్ల ఆగడాలు పెరుగుతాయని అన్నారు.

Naxalites and terrorists get emboldened whenever Congress comes to power says PM Modi in Chhattisgarh ksm
vuukle one pixel image
click me!