సముద్రంలో కూలిన మిగ్ 29కె ట్రైనర్ జెట్: పైలట్ క్షేమం, మరొకరి కోసం గాలింపు

Published : Nov 27, 2020, 09:17 AM IST
సముద్రంలో కూలిన మిగ్ 29కె ట్రైనర్ జెట్: పైలట్ క్షేమం, మరొకరి కోసం గాలింపు

సారాంశం

మిగ్ -29కె ట్రైనర్ జెట్ సముద్రంలో కూలింది. గురువారం ఉదయం ఈ సంగటన చోటు చేసుకుంది. జైట్ పైలట్ ను రక్షించారు. మరో పైలట్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మిగ్ -29కె ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ గురువారంనాడు అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఓ పైలట్ ను రక్షించారు. మరో పైలట్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనపై విచారణకు ఆదేశించారు. వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Femina Miss India ఫెమినా మిస్ ఇండియా 2026 విజేతగా గోవా బ్యూటీ సాధ్వి సతీష్ సైల్| Asianet News Telugu
Summer Trip : అందమైన దీవులు, చల్లచల్లని బీచ్ లు.. సమ్మర్ ట్రిప్ కు పర్పెక్ట్ డెస్టినేషన్..!