జార్ఖండ్‌లో రెచ్చిపోయిన మావోలు: ఐదుగురు పోలీసుల కాల్చివేత

Siva Kodati |  
Published : Jun 14, 2019, 08:55 PM IST
జార్ఖండ్‌లో రెచ్చిపోయిన మావోలు: ఐదుగురు పోలీసుల కాల్చివేత

సారాంశం

జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. జంషెడ్‌ పూర్ సమీపంలో భద్రతా దళాలపై కాల్పులు జరిపి.. ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. 

జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. జంషెడ్‌ పూర్ సమీపంలో భద్రతా దళాలపై కాల్పులు జరిపి.. ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు.

జార్ఖండ్-పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతం సరైకెలా జిల్లాలోని ఓ మార్కెట్‌లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా సాయుధులైన ఇద్దరు మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు.. అంతేకాకుండా పోలీసు వాహనంలో ఉన్న ఆయుధాలను మావోలు అపహరించుపోయారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu
CM Vijay: పండిట్ అయోథిదాసర్ 181వ జయంతి నివాళ్లు అర్పించిన సీఎం విజయ్| Asianet News Telugu