జార్ఖండ్‌లో రెచ్చిపోయిన మావోలు: ఐదుగురు పోలీసుల కాల్చివేత

Siva Kodati |  
Published : Jun 14, 2019, 08:55 PM IST
జార్ఖండ్‌లో రెచ్చిపోయిన మావోలు: ఐదుగురు పోలీసుల కాల్చివేత

సారాంశం

జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. జంషెడ్‌ పూర్ సమీపంలో భద్రతా దళాలపై కాల్పులు జరిపి.. ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. 

జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. జంషెడ్‌ పూర్ సమీపంలో భద్రతా దళాలపై కాల్పులు జరిపి.. ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు.

జార్ఖండ్-పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతం సరైకెలా జిల్లాలోని ఓ మార్కెట్‌లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా సాయుధులైన ఇద్దరు మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు.. అంతేకాకుండా పోలీసు వాహనంలో ఉన్న ఆయుధాలను మావోలు అపహరించుపోయారు. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu