షాక్: బురఖా ధరించి లేడీస్‌ టాయిలెట్‌లోకి

Published : Feb 17, 2019, 11:35 AM IST
షాక్: బురఖా ధరించి లేడీస్‌ టాయిలెట్‌లోకి

సారాంశం

బురాఖా ధరించి లేడీస్ టాయి‌లెట్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గోవా రాష్ట్ర రాజధాని పనాజీ సెంట్రల్ బస్టాండ్‌లో చోటు చేసుకొంది.


పనాజీ: బురాఖా ధరించి లేడీస్ టాయి‌లెట్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గోవా రాష్ట్ర రాజధాని పనాజీ సెంట్రల్ బస్టాండ్‌లో చోటు చేసుకొంది.

విర్గిల్ ఫెర్నాండెజ్ అనే 35 ఏళ్ల వ్యక్తి ముస్లిం మహిళలు ధరించే బురఖాతో లేడీస్ టాయిలెట్‌లోకి ప్రవేశించాడు.  అయితే అప్పటికే టాయిలెట్‌లో ఉన్న మహిళలు అతడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.  ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఫెర్నాండెజ్‌పై 419 సెక్షన్ కింద కేసు నమదు చేసి దర్యపా్తు చేస్తున్నారు. అయితే  ఫెర్నాండెజ్ ఎందుకు బుర్ఖాను ధరించి లేడీస్ టాయిలెట్‌లోకి ప్రవేశించాడనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir : అయోధ్యలో ఆలయాన్నయితే కట్టేశాం, కానీ అసలు పని ఇప్పుడే మొదలైంది: ప్రాజెక్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా
జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu