చెన్నైలో కరుణానిధి విగ్రహావిష్కరణ: ఒకే వేదికపై సోనియా, చంద్రబాబు

Published : Dec 16, 2018, 05:31 PM ISTUpdated : Dec 16, 2018, 05:35 PM IST
చెన్నైలో కరుణానిధి విగ్రహావిష్కరణ: ఒకే వేదికపై సోనియా, చంద్రబాబు

సారాంశం

చెన్నైలోని డీఎంకే కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి కాంస్య విగ్రహాన్ని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆవిష్కరించారు. 

చెన్నైలోని డీఎంకే కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి కాంస్య విగ్రహాన్ని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కరుణానిధి కుమారుడు, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా, చంద్రబాబు ఒకే వేదికపైకి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, విగ్రహావిష్కరణ తర్వాత రాహుల్ గాంధీ తన ఫోన్‌తో కరుణ విగ్రహాన్ని ఫోటో తీసుకున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

ఒక్క మాటతో సగానికి తగ్గిన హాస్పిటల్ బిల్లు.. అసలు ట్రిక్ ఇదే
ఏమిటీ.. తీర్థయాత్రకు వెళితే లక్ష రూపాయలు ఇస్తారా..!