ఇండిగో 91.9ఎఫ్ఎమ్ ఆధ్వర్యంలో బెంగళూరులో పంద్రాగస్టు సంబరాలు

Published : Aug 04, 2018, 05:03 PM ISTUpdated : Aug 04, 2018, 05:05 PM IST
ఇండిగో 91.9ఎఫ్ఎమ్ ఆధ్వర్యంలో బెంగళూరులో పంద్రాగస్టు సంబరాలు

సారాంశం

ఆగస్ట్ 15 స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాజధాని బెంగళూరు సంబరాలకు సిద్దమవుతోంది. ఇండిగొ 91.9 ఎఫ్ఎం జాతీయ దినోత్సవం రోజున యువత ఆనందంగా, ఆహ్లాదంగా గడపాలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 15 వ తేదీ ఉదయం 8 గంటలకు వాయిద్యాల చప్పుళ్ల మద్య స్వేచ్చా వాతావరణాన్ని అనుభవించే అవకాశాన్ని బెంగళూరు వాసులకు కల్పిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.

ఆగస్ట్ 15 స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాజధాని బెంగళూరు సంబరాలకు సిద్దమవుతోంది. ఇండిగొ 91.9 ఎఫ్ఎం జాతీయ దినోత్సవం రోజున యువత ఆనందంగా, ఆహ్లాదంగా గడపాలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 15 వ తేదీ ఉదయం 8 గంటలకు వాయిద్యాల చప్పుళ్ల మద్య స్వేచ్చా వాతావరణాన్ని అనుభవించే అవకాశాన్ని బెంగళూరు వాసులకు కల్పిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.

ఇందుకు సంబంధించిన వివరాలను ఇండిగో 91.9 ఎఫ్ఎమ్ తన అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. కార్యక్రమాన్ని నగరంలోని యూబీ సిటీలో నిర్వహించనున్నట్లు తెలిపిన సంస్థ, బెంగళూరు యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ట్వీట్ చేసింది. 
 

 

PREV
click me!

Recommended Stories

Arunachal Pradesh floods: భారీ వరదల తర్వాత మారిపోయిన అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు| Asianet News Telugu
Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !