బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం సక్సెస్: డీఆర్‌డీఓ

By narsimha lodeFirst Published Oct 18, 2020, 2:17 PM IST
Highlights

డీఆర్‌డీఓ అభివృద్ది చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది.అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో చేధించినట్టుగా డీఆర్‌డీఓ ప్రకటించింది.

న్యూఢిల్లీ: డీఆర్‌డీఓ అభివృద్ది చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది.అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో చేధించినట్టుగా డీఆర్‌డీఓ ప్రకటించింది.

also read:శత్రుదేశాలకు చుక్కలు: రుద్రం -1 క్షిపణి ప్రయోగం సక్సెస్

 

బ్రహ్మోస్ క్షిపణులు 400 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కూడ సులువుగా చేధిస్తాయి. ఇవాళ ప్రయోగానికి వినియోగించిన ఐఎన్ఎన్ చెన్నై 2016 నుండి తన సేవలను అందిస్తోంది.

BRAHMOS, the supersonic cruise missile was successfully test fired today on 18th October 2020 from Indian Navy’s indigenously-built stealth destroyer
INS Chennai, hitting a target in the Arabian Sea. The missile hit the target successfully with pin-point accuracy.

— DRDO (@DRDO_India)

ఇండియన్ నేవీ ప్రాజెక్టు 15 ఏ లో భాగంగా ఈ క్షిపణిని స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు.164 మీటర్ల పొడవు, 7500 టన్నుల బరువున్న ఐఎన్ఎన్ చెన్నై రెండు మల్టీరోల్ కాంబాబ్ హెలికాప్టర్లను మోసుకెళ్లే సామర్ధ్యం ఉంది. ఇది 30 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోతోంది.
 

click me!