విషాదం... ఆలయంలోని ట్యాంకులో పడి ఐదుగురు చిన్నారులు మృతి..

Published : Apr 05, 2023, 01:35 PM IST
విషాదం... ఆలయంలోని ట్యాంకులో పడి ఐదుగురు చిన్నారులు మృతి..

సారాంశం

ఆలయంలోని నీటి ట్యాంకులో మొత్తం ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

చెన్నై: తమిళనాడులోని చెన్నైలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈరోజు చెన్నైలోని ఓ దేవాలయం వద్ద ఉన్న ట్యాంక్‌లో ఐదుగురు చిన్నారులు మునిగి మృతిచెందారు. ఇది స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కర్మకాండ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..