విషాదం... ఆలయంలోని ట్యాంకులో పడి ఐదుగురు చిన్నారులు మృతి..

Published : Apr 05, 2023, 01:35 PM IST
విషాదం... ఆలయంలోని ట్యాంకులో పడి ఐదుగురు చిన్నారులు మృతి..

సారాంశం

ఆలయంలోని నీటి ట్యాంకులో మొత్తం ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

చెన్నై: తమిళనాడులోని చెన్నైలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈరోజు చెన్నైలోని ఓ దేవాలయం వద్ద ఉన్న ట్యాంక్‌లో ఐదుగురు చిన్నారులు మునిగి మృతిచెందారు. ఇది స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కర్మకాండ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

జెన్‌జీల‌ మాటున‌ కంత్రిగాళ్లు.. జంత‌ర్ మంత‌ర్ నిర‌స‌న‌ల్లో హత్యలు, అత్యాచార నిందితులు
పేపర్ లీక్ చేయాలంటే తడిసిపోయేలా కొత్త చట్టం పదేళ్లు జైలుశిక్ష, 10కోట్లు జరిమానా| Asianet News Telugu