జమ్మూలో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు మృతి

Published : Sep 23, 2018, 12:16 PM IST
జమ్మూలో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు మృతి

సారాంశం

జమ్మూ కాశ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో ఆదివారం నాడు ఉదయం పూట  ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.  


శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో ఆదివారం నాడు ఉదయం పూట  ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

ఆర్మీ, పోలీసు అధికారులు ఖచ్చితమైన సమాచారం ఆధారంగా త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంపై దాడులు నిర్వహించారు. పోలీసులు, ఉగ్రవాదులకు జరిగిన దాడుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

అయితే ఉగ్రవాదుల దాడికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Femina Miss India ఫెమినా మిస్ ఇండియా 2026 విజేతగా గోవా బ్యూటీ సాధ్వి సతీష్ సైల్| Asianet News Telugu
Summer Trip : అందమైన దీవులు, చల్లచల్లని బీచ్ లు.. సమ్మర్ ట్రిప్ కు పర్పెక్ట్ డెస్టినేషన్..!