బ్రేకింగ్ : సిక్కింలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.3గా నమోదు..

Published : Feb 13, 2023, 07:42 AM IST
బ్రేకింగ్ : సిక్కింలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై  4.3గా నమోదు..

సారాంశం

సిక్కింలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని  తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదయ్యింది. 

సిక్కిం : సిక్కింలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఉదయం 4.15 గంటలకు సిక్కింలోని యుక్సోమ్‌కు వాయువ్యంగా భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం అస్సాంలోని నాగోన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక రోజు తర్వాత ఈ భూకంపం రావడం గమనార్హం.

ఒక రోజు ముందు, గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.
 

PREV
click me!

Recommended Stories

Sia Goyal Case: కేతన్ అగర్వాల్ హత్య జరిగిన స్పాట్ ఇదే సుమారు 400 అడుగుల ఎత్తు నుంచి | Asianet Telugu
చెన్నైలో చిన్నారులకు పోలియో వేసిన సీఎం విజయ్ | CM Vijay Launches National Pulse Polio