మహారాష్ట్రలో భూకంపం

sivanagaprasad kodati |  
Published : Jan 21, 2019, 07:36 AM IST
మహారాష్ట్రలో భూకంపం

సారాంశం

మహారాష్ట్రలో భూకంపం చోటుచేసుకుంది. పాల్‌ఘర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. ఇళ్లలోని పాత్రలు, కిటికీలు ఇతర సామాగ్రి ఊగడంతో జనం ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. 

మహారాష్ట్రలో భూకంపం చోటుచేసుకుంది. పాల్‌ఘర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. ఇళ్లలోని పాత్రలు, కిటికీలు ఇతర సామాగ్రి ఊగడంతో జనం ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. నిన్న చిలీలోనూ 6.7 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. సునామీ హెచ్చరికలు జారీ చేయాలని తొలుత భావించినా చివరి నిమిషంలో వాటిని ఉపసంహరించుకున్నారు.

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu
Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu