కరుణానిధికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Published : Jul 18, 2018, 02:16 PM IST
కరుణానిధికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

సారాంశం

శస్త్ర చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబసభ్యులు ఈ రోజు ఆస్పత్రిలో చేర్పించారు.

డీఎంకే అధినేత కరుణానిధి బుధవారం ఉదయం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా.. శస్త్ర చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబసభ్యులు ఈ రోజు ఆస్పత్రిలో చేర్పించారు.

గత కొంతకాలంగా కరుణానిధి గొంతు, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో చేరిన కరుణానిధిని చూసేందుకు ఆయన అభిమానులు కావేరీ ఆసుపత్రికి తరలివెళుతున్నారు. కరుణానిధి ఆరోగ్యం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

PREV
click me!

Recommended Stories

Indian Army :ఎముకలు కొరికే చలిలో ఇండియన్ఆర్మీ కవాతు | PirPanjal Heavy Snowfall | Asianet News Telugu
First Day of 2026 at Sabarimala: నూతన సంవత్సరం శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ | Asianet News Telugu