భారతదేశానికి, భారతీయులందరికీ చైనా ఇప్పుడు అధికారిక శత్రువు: రాజీవ్ చంద్రశేఖర్

By Sree sFirst Published Jun 16, 2020, 5:13 PM IST
Highlights

భారతీయ జవాన్ల మృతిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, చైనా సైన్యం చరిత్రలో చేసిన అతిపెద్ద తప్పిదం ఇదే అని ఆయన ధ్వజమెత్తారు.

click me!