2021 జేఈఈ మెయిన్స్ పేపర్ లీక్ కేసు.. ఎట్టకేలకు సీబీఐకి చిక్కిన ప్రధాన నిందితుడు

Siva Kodati |  
Published : Mar 04, 2023, 07:56 PM ISTUpdated : Mar 04, 2023, 07:57 PM IST
2021 జేఈఈ మెయిన్స్ పేపర్ లీక్ కేసు.. ఎట్టకేలకు సీబీఐకి చిక్కిన ప్రధాన నిందితుడు

సారాంశం

జేఈఈ మెయిన్స్ 2021 పేపర్ లీక్ నిందితుడు వినయ్ దహ్య ఎట్టకేలకు సీబీఐ చేతికి చిక్కాడు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేఈఈ మెయిన్స్ 2021 పేపర్ లీక్ నిందితుడు వినయ్ దహ్య ఎట్టకేలకు సీబీఐ చేతికి చిక్కాడు. హర్యానాలో శనివారం అతనిని అదుపులోకి తీసుకున్నారు. 2021 నుంచి వినయ్ సీబీఐ డేగ కళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతని కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ పలు రాష్ట్రాల్లో తీవ్రంగా గాలించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్