కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా యడియూరప్ప కుమారుడు విజయేంద్ర .. నడ్డా ఆదేశాలు

Siva Kodati | Updated : Nov 10 2023, 06:54 PM IST

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్ర యడియూరప్ప నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. 

Google News Follow Us

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్ర యడియూరప్ప నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. 

 

 

 

Read more Articles on