పుల్వామాలో మరో ఉగ్రదాడి.. పేలిన మందుపాతర

Published : Mar 02, 2019, 12:00 PM IST
పుల్వామాలో మరో ఉగ్రదాడి.. పేలిన మందుపాతర

సారాంశం

పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి జరిగింది. భారత సైనికులను టార్గెట్ చేస్తూ.. ఉగ్రవాదులు మందుపాతర పేల్చారు. 

పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి జరిగింది. భారత సైనికులను టార్గెట్ చేస్తూ.. ఉగ్రవాదులు మందుపాతర పేల్చారు.  ఈ ఘటన త్రాల్‌ వద్ద జరిగింది. ఆర్మీ కాన్వాయ్‌‌ని టార్గెట్ చేసే ఈ మందుపాతరను పెట్టినట్లు తెలిస్తోంది.  

మందుపాతర పెట్టేందుకు స్థానికుల సహకారం తీసుకున్నట్లు సమాచారం. ఈ పేలుడులో భారత సైనికుడు గాయపడ్డాడు.  భద్రతా దళాలు వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే మరోసారి ఎక్కువ ప్రాణ నష్టం జరిగేదని అధికారులు తెలిపారు.  దీంతో పుల్వామాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం