తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

By telugu news teamFirst Published Mar 14, 2020, 8:49 AM IST
Highlights

 కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నామక్కల్ ప్రాంతలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా బిహార్ వాసులుగా గుర్తించారు.

తమిళనాడులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నామక్కల్ ప్రాంతలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా బిహార్ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా... ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!