
లక్నో:uttar Pradesh రాష్ట్రంలోని Barabanki జిల్లాలో బుదవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో Six మరణించారు. ఇవాళ తెల్లవారుజామున బారాబంకిలోని రామ్ సనేహి ఘాట్ ప్రాంతంలో Lucknow-Ayodhya హైవే పక్కన ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది,. ఈ ఘటనలో ఆరుగురు మరణించారని అడిషనల్ ఎస్పీ పూర్ణేందు సింగ్ చెప్పారు.