ముంబై: పై నుంచి కిందకి జారీపడ్డ లిఫ్ట్, నలుగురి మృతి

By Siva KodatiFirst Published Jul 24, 2021, 8:15 PM IST
Highlights

ముంబై వర్లీలోని హనుమాన్ గల్లీలో నిర్మాణంలో వున్న భవనంలో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు చనిపోయారు. 

ముంబైలో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు  కోల్పోయారు. వర్లీలోని హనుమాన్ గల్లీలో నిర్మాణంలో వున్న భవనంలో ఈ ప్రమాదం జరిగింది. కన్‌స్ట్రక్షన్ కార్మికులు లిఫ్ట్‌లో పైకి వెళ్తుండగా.. ఒక్కసారిగా అది కిందపడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిర్వహణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్థారించారు. 
 

click me!