కాంచీపురంలో తొక్కిసలాట: గుంటూరు మహిళ సహా నలుగురు మృతి

Published : Jul 18, 2019, 06:02 PM IST
కాంచీపురంలో తొక్కిసలాట: గుంటూరు మహిళ సహా నలుగురు మృతి

సారాంశం

కాంచీపురం అత్తి వరద రాజస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో గుంటూరు ఏపీ రాష్ట్రానికిచెందిన మహిళ కూడ ఉన్నారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం అత్తివరదరాజస్వామి ఉత్సవాల్లో గురువారం నాడు అపశృతి చోటు చేసుకొంది.  ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు.మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి

అత్తి వరద రాజస్వామి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీగా భక్తులు హాజరయ్యారు. అయితే  ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు.  మృతుల్లో గుంటూరు జిల్లాకు చెందిన మహిళ ఒకరు ఉన్నారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.


 

PREV
click me!

Recommended Stories

Santal Conference : బెంగాల్‌లో రాష్ట్రపతికి అవమానం? మోదీ వర్సెస్ మమత.. అసలేం జరిగింది?
నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌