ఆప్ఘాన్‌లో తాలిబన్ల దాడి: 15 మంది మృతి

Published : Jun 11, 2018, 02:04 PM IST
ఆప్ఘాన్‌లో తాలిబన్ల దాడి: 15 మంది మృతి

సారాంశం

భద్రతా దళాలలపై తాలిబన్ల దాడి


కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని కుందుజ్ ప్రాంతంలో తాలిబన్లు రెచ్చిపోయారు. తాలిబన్ల దాడిలో సుమారు 15 మంది  ఆప్ఘాన్ భద్రతా సిబ్బంది మృతి చెందారు. కాందహర్ ప్రావిన్స్ లోని ఆర్గన్ధాద్ జిల్లాలోని ఓ చెక్ పాయింట్ వద్ద ఈ దాడి చోటు చేసుకొందని అధికారులు ప్రకటించారు.

రంజాన్ సందర్భంగా మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిన తాలిబన్లు ఈ దాడికి పాల్పడడం చర్చకు దారితీస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించారు.

రంజాన్ నేపథ్యంలో మూడు రోజుల పాటు కాల్పుల విరమణను ప్రకటించిన తమపై దాడులకు దిగితే తిప్పి కొడతాామని విదేశీ బలగాలు  లక్ష్యంగా దాడులను కొనసాగిస్తామని శనివారం ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే