అక్రమ సంబంధం: భార్యను చంపి, పురుగుల మందు తాగి భర్త లొంగుబాటు

Published : May 16, 2020, 07:53 AM ISTUpdated : May 16, 2020, 08:01 AM IST
అక్రమ సంబంధం: భార్యను చంపి, పురుగుల మందు తాగి భర్త లొంగుబాటు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా రేపల్లెలో దారుణం జరిగింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను చంపి పురుగుల మందు తాగాడు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి హత్య చేశాడు. వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. రేపల్లే ఉప్పూడి రోడ్డులో ఈ దారుణ సంఘఠన జరిగింది. 

భార్య మరో  వ్యక్తితో అక్రమ సంబందం ఉందన్న అనుమానంతో భర్త హత్య చేశాడు.ఆ తర్వాత పురుగుల మందు తాగి రేపల్లె పోలీస్ స్టేషన్లో లొంగి పోయాడు. 

అతని పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతన్ని తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రేపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా