2014లో రైలు 110 కిమీ వేగంతో వెళ్లాలంటే, అందుకు అనువైన ట్రాక్ 31,000 కిమీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ మార్గం 80,000 కిమీకి పెరిగింది. ఈ మార్గంలో వందే భారత్ తో పాటు ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లు 110 కిమీ వేగంతో వెళ్తాయి. మిగిలిన మార్గంలో వేగం తగ్గిస్తాయి అని అశ్విని వైష్ణవ్ చెప్పారు.