ఇప్పటివరకు ఆర్ఏసీ ప్యాసింజర్స్ సైడ్ కింద బెర్త్ ని ఇంకొకరితో షేర్ చేసుకునే వాళ్ళు. ఈ కొత్త రూల్ వల్ల ఎవరితోనూ సీట్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంఫర్ట్ గా రెస్ట్ తీసుకోవచ్చు.
అంతేకాకుండా కొత్త రూల్స్ ప్రకారం ఏసీ బోగీల్లో ఉండే ఆర్ఏసీ టికెట్ ఉన్నవాళ్లకి ఇకపై రెండు బెడ్ షీట్లు, ఒక దుప్పటి, ఒక దిండు, ఒక టవల్ కూడా ఇస్తారు.