అన్నదాతలను ఆత్మీయంగా పలకరిస్తూ... ముందుకు సాగుతున్న షర్మిల పాదయాత్ర (ఫోటోలు)
First Published Nov 7, 2021, 2:02 PM ISTతెలంగాణ రాష్ట్రాన్ని కాలినడకన చుట్టివచ్చేందుకు ఇటీవలే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. చేవెళ్లలో ప్రారంభమైన YS Sharmila ప్రజాప్రస్థానం పాదయాత్ర నవంబర్ 7న 19వ రోజుకు చేరుకుంది. ఆదివారం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూర్ మండలంలో కొనసాగుతోంది. రోడ్లపై వడ్లు ఆరబోసిన రైతులు, మహిళలను ఆత్మీయంగా పలకరిస్తూ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది.