అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(జూన్ 21) పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో యోగా మహోత్సవ్ నిర్వహించారు. ఈ యోగా మహోత్సవ్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్, పులువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు.