డీజిల్ ఖర్చులు పెరగడం, కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో బస్సు సర్వీసులను పూర్తిగా నిలిపివేసిన కారణంగా ఆర్టీసీ భారీ నష్టాలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఉన్నతాధికారులు చార్జీల పెంపుకు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అతి త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.