''ఆసరా పెన్షన్లు ,రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంటు, సాగు నీరు, తాగునీరు, కళ్యాణలక్ష్మీ లేదా షాదీ ముభారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు సహాయం, దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, గొల్లకురుమలకు గొర్రెలు, ముదిరాజులకు చేపలు ఇలా దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అందజేయడం జరుగుతుంది'' అని రవిశంకర్ పేర్కొన్నారు.