మీ సేవ సెంటర్ల వద్ద బారులు జనం బారులు తీరడంతో నిర్వాహకులు మీ సేవ సెంటర్లు మూసివేశారు. ఆందోళన చేస్తున్న జనాల్ని ఇంటికి పంపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని పేర్కొన్నారు.
మీ సేవ సెంటర్ల వద్ద బారులు జనం బారులు తీరడంతో నిర్వాహకులు మీ సేవ సెంటర్లు మూసివేశారు. ఆందోళన చేస్తున్న జనాల్ని ఇంటికి పంపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని పేర్కొన్నారు.