కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని...లేదంటే తెలంగాణ బీజేపీ నాయకులు, ఎంపీలు,కేంద్ర మంత్రుల ఇళ్ళకు పవర్ కట్ చేస్తామని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. అలాగే బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించారు.