రుద్రాక్ష మొక్క నాటి .. ఎంపీ సంతోష్ను మెచ్చుకున్న కేసీఆర్ (ఫోటోలు)
First Published Feb 17, 2021, 2:43 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ స్వయంగా “కోటి వృక్షార్చన”లో పాల్గొని రుద్రాక్ష మొక్కను నాటారు.