రక్షాబంధన్ స్పెషల్... కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత (ఫోటోలు)

First Published Aug 3, 2020, 11:50 AM IST

హైదరాబాద్: రక్షా బంధన్ సందర్భంగా ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్లకు నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. అంతేకాకుండా వారి చెల్లెలు సౌమ్యతో పాటు మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భార్య గండ్ర జ్యోతి తదితరులు కూడా వారికి రాఖీలు కట్టారు.

ఎంపీ సంతోష్ తో సెల్ఫీ దిగుతున్న చెల్లెల్లు కవిత, సౌమ్యలు
undefined
కేటీఆర్ కు రాఖీ కడుతున్న కవిత
undefined
కేటీఆర్ కు రాఖీ కడుతున్న సౌమ్య
undefined
మంత్రి కేటీఆర్ కు రాఖీ కడుతున్న మహబూబాబాద్ ఎంపీ కవిత
undefined
ఎంపీ సంతోష్ కు రాఖీ కడుతున్న మహబూబాబాద్ ఎంపీ కవిత
undefined
కేటీఆర్ కు రాఖీ కడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్
undefined
కేటీఆర్ కు రాఖీ కడుతున్న టీఆర్ఎస్ మహిళా నాయకులు
undefined
కేటీఆర్ కు రాఖీ కడుతున్న టీఆర్ఎస్ మహిళా నాయకులు
undefined
కేటీఆర్ కు రాఖీ కడుతున్న మాజీ ఎంపీ కవిత
undefined
ఎంపీ సంతోష్ కు రాఖీ కడుతున్న సౌమ్య
undefined
కేటీఆర్ కు రాఖీ కడుతున్న కవిత
undefined
ఎంపీ సంతోష్ కు రాఖీ కడుతున్న కవిత
undefined
ఎంపీ సంతోష్ కు రాఖీ కడుతున్న కవిత
undefined
ఇద్దరు చెల్లెల్లతో ఎంపీ సంతోష్
undefined
కేటీఆర్, సంతోష్ లతో శైలిమ, కవిత, సౌమ్య
undefined
click me!