తెలంగాణ సచివాలయం కూల్చివేత...పేరుకుపోయిన శిథిలాలు (ఫోటోలు)
First Published Jul 27, 2020, 9:35 PM ISTతెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సభ్యులను ప్రత్యేక వాహనంంలో తీసుకెల్లి కూల్చివేత పనులను చిత్రీకరించుకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం.