konijeti rosaiah Death: దివికేగిన రాజకీయ దిగ్గజం.. రోశయ్యకు ప్రముఖుల నివాళి (ఫోటోలు)
First Published Dec 4, 2021, 3:49 PM ISTకాంగ్రెస్ (congress) కురువృద్ధుడు, ఉమ్మడి ఏపీ మాజీ మఖ్యమంత్రి రోశయ్య మరణంతో తెలుగు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజకీయ ప్రముఖులందరూ ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. రోశయ్య సేవలను, ఆయనతో వారికున్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.