పెద్దపల్లి రోడ్డుప్రమాదం... మంథని టీఆర్ఎస్ బడా నేత, బంధువులే కారణమా?
First Published Oct 6, 2021, 12:38 PM ISTపెద్దపల్లి జిల్లా మంథనికి కూతవేటు దూరంలో ఆర్టిసి బస్సు, కారు ఢీకొని లోయలోకి దూసుకెళ్లిన ఒకరు మృత్యువాతపడగా పలువురు గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు అధికార టీఆర్ఎస్ పార్టీ నేత, ఆయన బంధువులే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తున్నారు.