''మావాళ్ళ షాపులు బంద్ పెట్టించి వ్యాపారాలు దెబ్బతీస్తున్నారు. ఏ పథకం కావాలన్నా ఇంటిమీద టీఆర్ఎస్ పార్టీ జెండా ఉండాలట. రాష్ట్రం, ప్రభుత్వం ఏమయినా తన జాగీర్ అనుకుంటున్నాడా కేసిఆర్? ఇవన్నీ మా డబ్బులు. తాగిపడేసే సీసాలు మీద సంవత్సరానికి రూ.30 వేల కోట్ల డబ్బులు వస్తున్నాయి. పెన్షన్లు మీద పెట్టే ఖర్చు రూ.9 వేల కోట్లు మాత్రమేనని" అని పేర్కొన్నారు.