2019లో కొత్త సచివాలయ భవనానికి కేసీఆర్ శంకుస్థాపన (ఫొటోలు)

First Published Jul 7, 2020, 12:02 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న సచివాలయం కోసం గత సంవత్సరమే(2019లో) ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేసిన విషయం  తెలిసిందే. డీ బ్లాక్ వెనుక భాగంలో పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్‌లో భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. 

నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న సీఎం కేసీఆర్
undefined
పునాది కోసం తీసిన గుంతలో గునపం పెడుతున్న సీఎం
undefined
నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో గునపంతో కేసీఆర్
undefined
పునాది గుంతలో సిమెంట్ వేస్తున్న కేసీఆర్
undefined
పునాదిరాళ్ళకు పూజ చేస్తున్న సీఎం కేసీఆర్
undefined
పునాది రాయిని మొక్కుతున్న సీఎం
undefined
నూతన సచివాలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో సీఎం కేసీఆర్
undefined
పునాది కోసం తీసిన గుంతలో సిమెంట్ వేస్తున్న కేసీఆర్
undefined
గుమ్మడికాయ కొడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్
undefined
నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం
undefined
నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ
undefined
నూతన సచివాలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో సీఎం కేసీఆర్
undefined
click me!