2019లో కొత్త సచివాలయ భవనానికి కేసీఆర్ శంకుస్థాపన (ఫొటోలు)
First Published Jul 7, 2020, 12:02 PM ISTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న సచివాలయం కోసం గత సంవత్సరమే(2019లో) ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. డీ బ్లాక్ వెనుక భాగంలో పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్లో భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.