మహబూబ్ నగర్: మానవ సంబంధాలను మచ్చతెచ్చే ఉదంతం ఒకటి ఒకటి ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పురిట్లోని కవల ఆడబిడ్డలకు విషమిచ్చి చంపాలని ఓ కసాయి తండ్రి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ ఆడబిడ్డలకు మెరుగైన వైద్యం అందేలా చూడటంతో ఆ బిడ్డలు ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా ఆ ఆడపిల్లలను, ఆమె తల్లిని పరామర్శించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దీంతో ఈ విషయం మరోసారి వార్తల్లో నిలిచింది.
మహబూబ్ నగర్: మానవ సంబంధాలను మచ్చతెచ్చే ఉదంతం ఒకటి ఒకటి ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పురిట్లోని కవల ఆడబిడ్డలకు విషమిచ్చి చంపాలని ఓ కసాయి తండ్రి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ ఆడబిడ్డలకు మెరుగైన వైద్యం అందేలా చూడటంతో ఆ బిడ్డలు ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా ఆ ఆడపిల్లలను, ఆమె తల్లిని పరామర్శించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దీంతో ఈ విషయం మరోసారి వార్తల్లో నిలిచింది.