హైద్రాబాద్, మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కూడ పెద్ద ఎత్తున నేతలు టిక్కెట్టు ఆశిస్తున్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, రామ్మోహన్ రెడ్డి, కేఎల్ఆర్ తదితరులు పోటీ పడుతున్నారు.
హైద్రాబాద్, మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కూడ పెద్ద ఎత్తున నేతలు టిక్కెట్టు ఆశిస్తున్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, రామ్మోహన్ రెడ్డి, కేఎల్ఆర్ తదితరులు పోటీ పడుతున్నారు.