హైదరాబాద్ నెక్లస్ రోడ్లో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ప్రారంభించారు. నెక్లెస్ రోడ్లో 12.20 కోట్ల రూపాయలతో నీరా కేఫ్ను నిర్మించారు. ప్రకృతి సిద్ధమైన, స్వచ్ఛమైన నీరాను ప్రజలకు అందించనున్నారు.