వీరికి ఇద్దరు సంతానం. ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కాగా, సౌజన్యకు వివాహానికి ముందు నుంచి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితో సంబంధం ఉంది. అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ కారణంతోనే వీరి పెళ్లయిన తరువాత అనేక సార్లు పంచాయతీలు కూడా జరిగాయి. పంచాయతీ పెట్టిన ప్రతీసారి తాను ఆ సంబంధాన్ని కొనసాగించనని బాగుంటానని చెప్పేది.