పోలింగ్ ప్రారంభంకాగానే బంజారాహిల్స్ నందినగర్ లో మంత్రి కేటీఆర్ ఓటేశారు. కుటుంబంతో కలిసి పోలింగ్ కలిసి పోలింగ్ స్టేషన్ కు చేరుకున్న ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
పోలింగ్ ప్రారంభంకాగానే బంజారాహిల్స్ నందినగర్ లో మంత్రి కేటీఆర్ ఓటేశారు. కుటుంబంతో కలిసి పోలింగ్ కలిసి పోలింగ్ స్టేషన్ కు చేరుకున్న ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.