మేము ఓటేశాం.. మరి మీరు? : ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 01, 2020, 11:31 AM IST

బల్దియా ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇప్పటివరకు 10 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. ఇప్పటి పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు వివిధ పోలింగ్ సెంటర్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

PREV
115
మేము ఓటేశాం.. మరి మీరు? : ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు..

పోలింగ్ ప్రారంభంకాగానే బంజారాహిల్స్ నందినగర్ లో మంత్రి కేటీఆర్ ఓటేశారు.  కుటుంబంతో కలిసి పోలింగ్ కలిసి పోలింగ్ స్టేషన్ కు చేరుకున్న ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

పోలింగ్ ప్రారంభంకాగానే బంజారాహిల్స్ నందినగర్ లో మంత్రి కేటీఆర్ ఓటేశారు.  కుటుంబంతో కలిసి పోలింగ్ కలిసి పోలింగ్ స్టేషన్ కు చేరుకున్న ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

215

జూబ్లీహిల్స్ క్లబ్ లో ప్రముఖ సినీనటులు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్య సురేఖతో కలిసివచ్చిన ఆయన ఓటేశారు. 

 

జూబ్లీహిల్స్ క్లబ్ లో ప్రముఖ సినీనటులు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్య సురేఖతో కలిసివచ్చిన ఆయన ఓటేశారు. 

 

315

కాచీగూడలో బీజేపీ నేత కిషన్ రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాచీగూడలో బీజేపీ నేత కిషన్ రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

415

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని కస్తూర్బా ఉమెన్స్ కాలేజీ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని కస్తూర్బా ఉమెన్స్ కాలేజీ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

515

విప్లవ గాయకుడు గద్దర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు. భారత రాజ్యాంగాన్ని పట్టుకుని వచ్చి ఆయన ఓటేశారు.

విప్లవ గాయకుడు గద్దర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు. భారత రాజ్యాంగాన్ని పట్టుకుని వచ్చి ఆయన ఓటేశారు.

615

టిజెఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రోఫెసర్ కోదండరాం తార్నాకలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి పోలింగ్ బూత్ కు వచ్చిన ఆయన ఓటేశారు. 

టిజెఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రోఫెసర్ కోదండరాం తార్నాకలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి పోలింగ్ బూత్ కు వచ్చిన ఆయన ఓటేశారు. 

715

సమాచార శాఖ కమీషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ జూబ్లీ హిల్స్  కోపరేటివ్ హోసింగ్ సొసైటీ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సమాచార శాఖ కమీషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ జూబ్లీ హిల్స్  కోపరేటివ్ హోసింగ్ సొసైటీ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

815

కుందన్ బాగ్ లో డిజిపి మహేందర్ రెడ్డి దంపతులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

కుందన్ బాగ్ లో డిజిపి మహేందర్ రెడ్డి దంపతులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

915

బంజారాహిల్స్ లోని నందినగర్ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

బంజారాహిల్స్ లోని నందినగర్ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

1015

అలాగే యాంకర్, సినీనటి ఝూన్సీ కూడా ఓటేశారు. 

అలాగే యాంకర్, సినీనటి ఝూన్సీ కూడా ఓటేశారు. 

1115

 తెలుగు సీనీతార మంచు లక్ష్మి ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

 తెలుగు సీనీతార మంచు లక్ష్మి ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

1215

రాజేంద్రనగర్‌లోని ఉప్పరిపల్లి పోలింగ్ బూత్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్ ఓటుహక్కును వినియోగించుకున్నారు.  

రాజేంద్రనగర్‌లోని ఉప్పరిపల్లి పోలింగ్ బూత్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్ ఓటుహక్కును వినియోగించుకున్నారు.  

1315

బల్దియా  ఎన్నికల్లో హీరో నాగార్జున దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

బల్దియా  ఎన్నికల్లో హీరో నాగార్జున దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

1415

నాంపల్లిలో ఓటేసిన సిపి సజ్జనార్.

నాంపల్లిలో ఓటేసిన సిపి సజ్జనార్.

1515

విజయ్ దేవరకొండ తన  ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయని అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. 

విజయ్ దేవరకొండ తన  ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయని అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. 

click me!

Recommended Stories