అమిత్ షా హైదరాబాద్ పర్యటన... భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనంలో ప్రారంభం (ఫోటోలు)

First Published Nov 29, 2020, 2:01 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాాబాద్ లో  పర్యటిస్తున్నారు. డిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి అక్కడినుండి నేరుగా పాతబస్తీలోన భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం నగరంలో అమిత్ షా రోడ్ షో లో పాల్గొన్నారు. 

జిహెచ్ఎంసి ఎన్నికలు... హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా
undefined
పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర మంత్రి అమిత్ షా
undefined
భాగ్యలక్ష్మి ఆలయలో మంత్రి అమిత్ షా కు జ్ఞాపిక అందజేస్తున్న నాయకులు
undefined
హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా కు ఘన స్వాగతం
undefined
హైదరాబాద్ ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా
undefined
హైదరాబాద్ లో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన
undefined
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అమిత్ షా
undefined
హైదరాబాద్ ప్రజలకు కేంద్ర మంత్రి అమిత్ షా అభివాదం
undefined
చార్మినార్ వద్ద అమిత్ షా
undefined
చార్మినార్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా
undefined
అమిత్ షా రాకతో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బందోబస్తు
undefined
హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా
undefined
హైదరాబాద్ విమానాశ్రయంలో అమిత్ షాకు స్వాగతం పలుకుతున్న బిజెపి నాయకులు
undefined
జిహెచ్ఎంసి ఎన్నికలు... హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా ఘన స్వాగతం
undefined
హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా
undefined
జిహెచ్ఎంసి ఎన్నికలు... హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా
undefined
click me!