పార్టీ ఇంఛార్జీగా నియామకమైన తర్వాత ఠాగూర్ శనివారం నాడు హైద్రాబాద్ కు వచ్చారు. పార్టీ నేతలతో ఠాగూర్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.మండల స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది. రాష్ట్రంలోని 700 మండలాలకు ఒక ఇంఛార్జీని నియమించనున్నారు.
పార్టీ ఇంఛార్జీగా నియామకమైన తర్వాత ఠాగూర్ శనివారం నాడు హైద్రాబాద్ కు వచ్చారు. పార్టీ నేతలతో ఠాగూర్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.మండల స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది. రాష్ట్రంలోని 700 మండలాలకు ఒక ఇంఛార్జీని నియమించనున్నారు.