జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం, గొల్లపల్లి, మన్ పహాడ్ గ్రామాల ఎంపిటిసి మహ్మద్ జకీర్ హుస్సేన్ బిఆర్ఎస్ లో చేరారు. కామారెడ్డిగూడెం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, యువజన నాయకుడు మహ్మద్ మేహర్ తో పాటు మరికొందరు నాయకులు ఎంపిటిసి జకీర్ తో పాటు అధికార పార్టీలో చేరారు.