అమరవీరుల స్థూపానికి నివాళులు... ఆ తర్వాతే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ (ఫోటోలు)

First Published Jun 2, 2020, 1:17 PM IST

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదట అమరవీరుల స్థూపానికి నివాళులు  అర్పించారు  ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ తర్వాత ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. 

అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్
undefined
అమరవీరుల స్థూపాానికి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
undefined
అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తున్న టీఆర్ఎస్ నాయకులు
undefined
అమరవీరుల స్థూపానికి దండం పెడుతున్న కేసీఆర్
undefined
అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుంటున్న కేసీఆర్
undefined
అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్
undefined
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్
undefined
అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళి
undefined
అమరవీరుల స్థూపంపై పూలు చల్లుతున్న కేసీఆర్
undefined
తెలంగాణ అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్, నాయకులు, అధికారులు
undefined
అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్
undefined
జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న ముఖ్యమంత్రి, సీఎస్
undefined
జాతీయ జెండాకు వందనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
undefined
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో టీఆర్ఎస్ నాయకులు
undefined
జాతీయ జెండాను ఎగరవేస్తున్న కేసీఆర్
undefined
మువ్వన్నెల జెండాకు సెల్యూట్ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు
undefined
జాతీయ జెండాకు ముఖ్యమంత్రి వందనం
undefined
జాతీయ జెండాకు వందనం చేస్తున్న ముఖ్యమంత్రి
undefined
భౌతిక దూరాన్ని పాటిస్తూ అవతరణ వేడుకల్లో పాల్గొన్న నాయకులు
undefined
తెలంగాణ తల్లికి దండం పెట్టుకుంటున్న కేసీఆర్
undefined
త్రివర్ణ పతాకానికి అధికారులు, నాయకుల వందనం
undefined
click me!