పీసీసీకి కొత్త చీఫ్ ఎంపిక విషయమై చర్చించారు. భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు గత వారంలో ఢిల్లీలో మకాం వేశారు. అయితే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నేతలంతా తిరిగి రాష్ట్రానికి వచ్చారు.
పీసీసీకి కొత్త చీఫ్ ఎంపిక విషయమై చర్చించారు. భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు గత వారంలో ఢిల్లీలో మకాం వేశారు. అయితే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నేతలంతా తిరిగి రాష్ట్రానికి వచ్చారు.