వీరందరూ భిక్షాటన చేసి సంపాదించి రోజుకు 4,500 - 6,000వరకు వసూలు చేస్తాడు. దీనికి ప్రతిగా ప్రతి ఒక్కరికి రోజుకు రూ.200 చొప్పున కూలి ఇస్తుంటాడు. ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. కొంతమంది యాచకులకు సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేసే సమయంలో ఇబ్బందులకు గురయ్యారు.