రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీ పరిస్థితులు పార్టీలో చేరికలపై జాతీయ నేతలతో చర్చించేందుకు గాను బండి సంజయ్ నిన్న ఢిల్లీకి వెళ్లారు.. బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్ ఈటల రాజేందర్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి చేరికల విషయమై పార్టీ అగ్రనేతలతో చర్చిస్తున్నారని సమాచారం.